Monday, 12 January 2015

వాడు అక్కడ రాజ్యాంగం సాక్షిగా

వాణ్ణంటే ..ఉరి తీసాము.కానీ మనచుట్టూ ఉన్న కసబ్ ల సంగతేంటి.మన చుట్టూ ఉన్న వాళ్ళు తుపాకీ పట్టరు .కాల్పులు జరపరు .కానీ వాళ్ళు మన జీవితాలని ఒక్క ఆలోచనతో నరకం చెయగలరు.వాళ్ళే చట్టాలను తయారుచేసెది..వాళ్ళే చట్టాలను అమలుపరిచేది.ఎందుకూ పనికి రాని వెధవని ఎన్నుకోని వాణ్ణి చట్ట సభలకు పంపితే వాడు అక్కడ రాజ్యాంగం సాక్షిగా సామాజిక ఉగ్రవాదిగా కొట్లు కోట్లు కొల్లగొడతాడు . నిజానికి అయొగ్యుడికి ఓటెసిన ప్రతివాడూ కసబ్ తోసమానమే. అయొగ్యుడికి ఓటెసిన ప్రతివాడూ విధ్వంసకారకుడే

No comments:

Post a Comment