Monday, 12 January 2015

భవిష్యత్తులో భరత జాతి అంతమవుతుంది.

భారతదేశంలో..కమ్మవారున్నారు.బ్రాహ్మణులున్నారు.కాపువారున్నారు..మాల వారున్నారు మాదిగవారున్నారు.రెడ్లు ..వెలమలు.. రాజులు..ఇల చెప్పుకుంటూ పొతే ..చాల కులాలున్నాయి. నాకు తెలిసినవీ..నాకు తెలియనివీ .
వీళ్ళందరిలోనూ ..ఎవరి కులం గొడవ వాళ్ళదే .ఎవరి రాజకీయం వాళ్ళదే .
నా వాడు ఎన్ని తప్పులు చేసిన కరక్టే ..ఎదుటివాడు ఎంత మంచి చేసిన తప్పే ..అనే మూర్ఖ ధొరణి..ఈ దేశన్ని నాశనం చెస్తుంది.భవిష్యత్తులో ఈ జాతిని నామరూపాలు లేకుండా చేస్తుంది.
ఈ ఉపద్రవన్ని ఎవరూ గుర్తించటం లేదు..
కులలు ఏమైనా అందరూ ఒక్కటి కాకుంటే ..భవిష్యత్తులో భరత జాతి అంతమవుతుంది.
సుదూరం లోనే ..ఆ ద్రుశ్యం ..నాకు కనిపిస్తున్నది.
మనమంతా హిందువులం అనకుండా..మనమంత వేర్వేరు..అన్నట్టుగ మనం ..వ్యవ్హరించటమే..శత్రువుకు మనమిస్తున్నబలం
అందుకే ..ఉగ్రవాద భూతం ..అందరినీ కాటేసే దూరమెంతో లేదు
అందరూ గుర్తించటల్ల్లేదు కాని..దేశం వినాశనానికి చాలా ..దెగ్గిరలో ఉంది

No comments:

Post a Comment