Monday 12 January 2015

ప్రజస్వామ్యం లో ప్రజలే బలిపశువులు ..

ఆర్ధిక సంస్కరణలు కొటీశ్వరులని మరింత కోటీశ్వరులని చెసాయి.ప్రపంచం లో ఉన్న పేదలలొ మూడో వంతుమంది మన దేశం లోనే ఉన్నారట. ఆర్ధికసంస్కరణలవల్ల బాగుపడ్డది భారత దెశంలొ ..కేవలం రాజకీయ నాయకులు ...డబ్బున్నవాళ్ళు మాత్రమే ..పేదవాళ్ళు మరింత పేదవాళ్ళైపొయారు . చాలామంది కొత్తగా కొటీశ్వరులుగా అవతరిస్తె కొన్ని లక్షలమంది బిచ్చగాళ్ళుగా మారిపొయారు 
ప్రజస్వామ్యం లో ప్రజలే బలిపశువులు ..

No comments:

Post a Comment