ఆర్ధిక సంస్కరణలు కొటీశ్వరులని మరింత కోటీశ్వరులని చెసాయి.ప్రపంచం లో ఉన్న పేదలలొ మూడో వంతుమంది మన దేశం లోనే ఉన్నారట. ఆర్ధికసంస్కరణలవల్ల బాగుపడ్డది భారత దెశంలొ ..కేవలం రాజకీయ నాయకులు ...డబ్బున్నవాళ్ళు మాత్రమే ..పేదవాళ్ళు మరింత పేదవాళ్ళైపొయారు . చాలామంది కొత్తగా కొటీశ్వరులుగా అవతరిస్తె కొన్ని లక్షలమంది బిచ్చగాళ్ళుగా మారిపొయారు
ప్రజస్వామ్యం లో ప్రజలే బలిపశువులు ..
ప్రజస్వామ్యం లో ప్రజలే బలిపశువులు ..
No comments:
Post a Comment